Shamshabad ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం
ABN , First Publish Date - 2021-11-14T14:52:30+05:30 IST
జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై బైక్ను కారు ఢీకొట్టింది.
రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ కూడా ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న విశ్వజిత్ అనే యువకుడు మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు ఉట్పల్లి వాసిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.