సోనియాకు శైలజానాథ్ కృతజ్ఞతలు
ABN , First Publish Date - 2020-02-20T10:55:15+05:30 IST
పీసీసీ నూతన అధ్యక్షునిగా నియమితులైన మాజీ మంత్రి సాకే శైలజానాథ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఆ పార్టీ అధినేత్రి
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): పీసీసీ నూతన అధ్యక్షునిగా నియమితులైన మాజీ మంత్రి సాకే శైలజానాఽథ్ బుధవారం సాయంత్రం ఢిల్లీలో ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీతో భేటీ అయ్యారు.
తనను పీసీసీ అధ్యక్షునిగా నియమించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కమిటీ నూతన కార్యవర్గ సభ్యుల ప్రతిపాదిత జాబితాను శైలజానాఽథ్ సోనియాకి సమర్పించారు.