షహీన్... మరింత తీవ్రం

ABN , First Publish Date - 2021-10-01T23:32:58+05:30 IST

ఇప్పటికే ఆందోళన రేకెత్తిస్తున్న షహీన్ తుపాన్... రానున్న పన్నెండు గంటల్లో తీవ్రరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది

షహీన్... మరింత తీవ్రం

న్యూఢిల్లీ/పూరి : ఇప్పటికే ఆందోళన రేకెత్తిస్తున్న షహీన్ తుపాన్... రానున్న పన్నెండు గంటల్లో తీవ్రరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో... మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం అరేబియా సముద్రంపై ఉత్తర-తూర్పు దిశగా పయనిస్తోన్న షాహీన్... మరింత ఉధృతీమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే... భారత సముద్రతీరం నుంచి... షాహీన్ దూరంగా వెళ్ళే సూచనలు కూడా ఉన్నాయని అధికార యంత్రాంగం ఓ ట్వీట్ లో పేర్కొంది. 

Updated Date - 2021-10-01T23:32:58+05:30 IST