ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

ABN , First Publish Date - 2021-10-27T19:56:43+05:30 IST

ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం

నెల్లూరు: ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తోంది. ఎయిడెడ్ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ జీవో 42, 77లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యా సంస్థలను నిర్వీర్యం చేయాలన్న కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పికొట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

Updated Date - 2021-10-27T19:56:43+05:30 IST