వర్చువల్ లోక్ అదాలత్లో 11 కేసుల పరిష్కారం
ABN , First Publish Date - 2021-05-09T04:55:29+05:30 IST
వర్చువల్ పద్ధతిలో శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో 11 కేసులు పరిష్కరించినట్లు పాతపట్నం మండల లీగల్ సర్వీ సెస్ కమిటీ అధ్యక్షుడు, జూనియర్ సివిల్ జడ్జి (ఎఫ్ఎసి) కె.ప్రకాశ్బాబు తెలి పారు.
మెళియాపుట్టి (పాతపట్నం): వర్చువల్ పద్ధతిలో శనివారం నిర్వహించిన లోక్అదాలత్లో 11 కేసులు పరిష్కరించినట్లు పాతపట్నం మండల లీగల్ సర్వీ సెస్ కమిటీ అధ్యక్షుడు, జూనియర్ సివిల్ జడ్జి (ఎఫ్ఎసి) కె.ప్రకాశ్బాబు తెలిపారు. బ్లూజీన్ యాప్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో ఐపీసీ పరిధిలోని-4, ఎక్సైజ్ కేసులు-2, ఎంసీ కేసులు-1, డీవీసీ-1, మనీ సూట్లు-3 మొత్తం 11 కేసులు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కేసుల్లో అపరాధ రుసుం, సెటిల్మెంట్ రుసుం రూ.8,13,950 విధించినట్లు వివరించారు.