పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

ABN , First Publish Date - 2022-06-03T21:34:26+05:30 IST

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 655 మంది పోలీసులు ఉత్తమ సేవా పతకాలు అందుకుంటారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి రవీంద్రభారతిలో

పోలీసులకు ఉత్తమ సేవా పతకాలు

హైదరాబాద్: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 655 మంది పోలీసులు ఉత్తమ సేవా పతకాలు అందుకుంటారు. హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి రవీంద్రభారతిలో మధ్యాహ్నం 3 గం.కు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై పోలీసులకు శౌర్య, మహోన్నత సేవ, ఉత్తమ సేవా పతకాలను అందజేస్తారు.  

Updated Date - 2022-06-03T21:34:26+05:30 IST