ఐదేళ్ల కష్టం.. ఏడాదిలో నాశనం: జ్యోతుల

ABN , First Publish Date - 2020-05-29T08:50:56+05:30 IST

‘రాష్ట్రాన్ని ప్రస్తుతం రాక్షసులు పాలిస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో కష్టపడి సాధించిన అభివృద్ధిని వైసీపీ నేతలు ఏడాదిలోనే నాశనం చేశారు.

ఐదేళ్ల కష్టం.. ఏడాదిలో నాశనం: జ్యోతుల

‘రాష్ట్రాన్ని ప్రస్తుతం రాక్షసులు పాలిస్తున్నారు. టీడీపీ ఐదేళ్లలో కష్టపడి సాధించిన అభివృద్ధిని వైసీపీ నేతలు ఏడాదిలోనే నాశనం చేశారు. ప్రతిపక్షాలను నియంత్రించమే తప్ప.. ప్రజల సంక్షేమం గురించి జగన్‌ ఆలోచించడం లేదు’ అని సీనియర్‌ నేత జ్యోతుల నెహ్రూ విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బందులు సృష్టించి, తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారని, వ్యాపారాలు దెబ్బతీస్తున్నారని.. ఇంత విపత్కర పరిస్థితుల్లోనూ కార్యకర్తలు పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. పార్టీని వీడుతున్న నేతల్ని మళ్లీ పార్టీలో చేర్చుకోవద్దని గౌతు శిరీష పార్టీ అధినేతకు సూచించారు. 

Updated Date - 2020-05-29T08:50:56+05:30 IST