అమర్‌నాథ్‌ ఏపీ యాత్రికులను క్షేమంగా పంపండి: Chandra Babu

ABN , First Publish Date - 2022-07-12T02:28:46+05:30 IST

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌కుమార్‌ భల్లాకు లేఖ రాశారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తప్పిపోయిన తెలుగువారి ఆచూకీ కనుగొనాలని

అమర్‌నాథ్‌ ఏపీ యాత్రికులను క్షేమంగా పంపండి: Chandra Babu

అమరావతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ సెక్రటరీ అజయ్‌కుమార్‌ భల్లాకు లేఖ రాశారు. అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి తప్పిపోయిన తెలుగువారి ఆచూకీ కనుగొనాలని లేఖలో కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, స్వస్థలాలకు చేరుకునేలా ప్రయాణ ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-12T02:28:46+05:30 IST