-
-
Home » Andhra Pradesh » Seizure of illegally moving ration rice andhrapradesh suchi-MRGS-AndhraPradesh
-
AP news: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2022-05-11T14:16:46+05:30 IST
జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
ఎన్టీఆర్: జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మైలవరంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఆటోను పట్టుకున్నారు. ఆటో వీరులపాడుకు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.