ఐదో రోజు ప్రశాంతంగా...
ABN , First Publish Date - 2020-09-25T10:54:34+05:30 IST
ఐదో రోజు ప్రశాంతంగా...
కలెక్టరేట్, సెప్టెంబరు 24 : గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగ ప్రవేశ పరీక్షలో భాగంగా ఐదోరోజు కూడా ప్రశాంతంగా సాగింది. గురువారం ఉదయం వార్డు ప్లానింగ్ రెగ్యులేషన్ పరీక్షకు 403 మంది రాయవల్సి ఉం డగా, 252 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ఏఎన్ఎం, హెల్త్ సెక్రటరి పోస్టులకు 1982మంది హాజరు కావల్సి ఉండగా, 1462 మంది హాజరయ్యారు.