సచివాలయం కూల్చివేత అనాగరికం

ABN , First Publish Date - 2020-07-08T09:24:36+05:30 IST

సచివాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమైన, అనాగరిక చర్య అని తెలంగాణ జనసమితి ముషీరాబాద్‌ ..

సచివాలయం కూల్చివేత అనాగరికం

చిక్కడపల్లి, జూలై 7(ఆంధ్రజ్యోతి): సచివాలయాన్ని కూల్చివేయడం దుర్మార్గమైన, అనాగరిక చర్య అని తెలంగాణ జనసమితి ముషీరాబాద్‌ ఇన్‌చార్జి మెరుగు శ్రీనివా్‌సయాదవ్‌ ఆరోపించారు. మంగళవారం సాయంత్రం గాంధీనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

Updated Date - 2020-07-08T09:24:36+05:30 IST