బాలుకు సచివాలయంలో ఘన నివాళి
ABN , First Publish Date - 2020-10-01T08:14:32+05:30 IST
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం ఘన నివాళులు అర్పించింది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో...
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతికి ఆంధ్రప్రదేశ్ సచివాలయ సాంస్కృతిక సంఘం ఘన నివాళులు అర్పించింది. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలుతో తమ అనుబంధాన్ని సంఘం అధ్యక్షుడు స్వర్ణరాజు, కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు గుర్తుచేసుకొన్నారు.