సిరీస్‌పై హర్మన్‌ సేన గురి

ABN , First Publish Date - 2022-06-25T10:28:22+05:30 IST

తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో భార త మహిళలు శ్రీలంకతో శనివారం జరి గే రెండో టీ20కి సిద్ధమయ్యారు.

సిరీస్‌పై హర్మన్‌ సేన గురి

నేడు శ్రీలంకతో రెండో టీ20

దంబుల్లా: తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన ఉత్సాహంతో భార త మహిళలు శ్రీలంకతో శనివారం జరి గే రెండో టీ20కి సిద్ధమయ్యారు. ఈ పోరులోనూ గెలుపొందడం ద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను చేజిక్కించుకోవాలని హర్మన్‌ప్రీత్‌ సేన పట్టుదలగా ఉంది. గురువారం జరిగిన మొదటి టీ20లో భారత్‌ 34 పరుగులతో నెగ్గిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌ మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.

Updated Date - 2022-06-25T10:28:22+05:30 IST