సెబీ చైర్మన్ త్యాగి పదవీకాలం పొడిగింపు
ABN , First Publish Date - 2020-08-06T07:04:23+05:30 IST
క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలాన్ని మరో 18 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన 2022 ఫిబ్రవరి వరకు ఈ పదవిలో కొనసాగుతారు...
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’ చైర్మన్ అజయ్ త్యాగి పదవీకాలాన్ని మరో 18 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన 2022 ఫిబ్రవరి వరకు ఈ పదవిలో కొనసాగుతారు. త్యాగి పదవీకాలం పొడిగించడం ఇది రెండోసారి.