చీరాల మండలంలో ఎస్ఈబీ దాడులు

ABN , First Publish Date - 2021-12-01T02:00:57+05:30 IST

జిల్లాలోని చీరాల మండలం రామకృష్ణాపురంలో ఎస్ఈబీ

చీరాల మండలంలో ఎస్ఈబీ దాడులు

ప్రకాశం: జిల్లాలోని చీరాల మండలం రామకృష్ణాపురంలో ఎస్ఈబీ అధికారుల దాడులు నిర్వహించారు. 3,500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 250 కేజీల నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీ ఉన్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-12-01T02:00:57+05:30 IST