స్కాలర్‌ షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-11-29T04:16:45+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయా లలో 1వ తరగతి నుంచి పీజీ వరకు, వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు మైనారిటీ నేషనల్‌ స్కాలర్‌షిప్ప్‌ ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ ఫ్రెష్‌, రెన్యూవరల్‌ స్కాలర్‌షిప్‌ల కోసం డిసెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్కాలర్‌ షిప్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌, నవంబరు 28 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయా లలో 1వ తరగతి నుంచి పీజీ వరకు, వివిధ వృత్తివిద్యా కోర్సుల్లో విద్యనభ్యసిస్తున్న మైనారిటీ విద్యార్థులు మైనారిటీ నేషనల్‌ స్కాలర్‌షిప్ప్‌ ప్రీ మెట్రిక్‌, పోస్టు మెట్రిక్‌, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ ఫ్రెష్‌, రెన్యూవరల్‌ స్కాలర్‌షిప్‌ల కోసం డిసెంబర్‌ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల మైనారిటీ విద్యార్థులు హెచ్‌టిటిపిఎస్‌;స్కాలర్‌షిప్స్‌.గౌ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2020-11-29T04:16:45+05:30 IST