ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగి అరెస్టు
ABN , First Publish Date - 2022-08-18T06:32:12+05:30 IST
ఎస్సీ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగం చేసినందుకు అక్కడ పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగి జగన్నాఽథం మురళిని అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఒంగోలు(క్రైం), ఆగస్టు 17: ఎస్సీ కార్పొరేషన్లో నిధులు దుర్వినియోగం చేసినందుకు అక్కడ పనిచేస్తున్న ఎన్ఎంఆర్ ఉద్యోగి జగన్నాఽథం మురళిని అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ శ్రీనివాసరెడ్డి తెలిపారు. అతనిపై మరో కేసు కూడా ఉందని, అయితే అది బెయిలబుల్ కావడంతో నోటీసులు ఇస్తామన్నారు. నిఽధులు దుర్వినియోగమైన కేసులో మాత్రం ఆయన్ను కోర్టుకు హాజరుపరుస్తామని తెలిపారు.