AP News: తిరుపతి విద్యానికేతన్లో సాయునాథుని విగ్రహ ప్రతిష్ట
ABN , First Publish Date - 2022-08-11T16:42:25+05:30 IST
నగరంలోని విద్యానికేతన్లో సాయినాథుని విగ్రహ (Idol of Sainath) ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది.
తిరుపతి: నగరంలోని విద్యానికేతన్లో సాయినాథుని విగ్రహ (Idol of Sainath) ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నటుడు, పద్మశ్రీ మోహన్ బాబు (Mohan babu) నిర్మించారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రెండ్రోజులపాటు ఆలయంలో యాగం నిర్వహణ జరుగనుంది. సాయినాథుని విగ్రహ ప్రతిష్టకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.