జడ్పీ సీఈవోగా సాయాగౌడ్ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-04-10T04:42:30+05:30 IST
కామారెడ్డి జడ్పీ సీఈవోగా సాయాగౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ శరత్ను కలిసి పుష్పగు చ్ఛం అందించారు.
కామారెడ్డి, ఏప్రిల్ 9: కామారెడ్డి జడ్పీ సీఈవోగా సాయాగౌడ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ శరత్ను కలిసి పుష్పగు చ్ఛం అందించారు. సాయాగౌడ్ ఆసీఫాబాద్ జిల్లా ఉప ముఖ్య కార్యనిర్వా హణాధికారి నుంచి పదోన్నతి లభించడంతో కామారెడ్డి జడ్పీ సీఈవోగా ప్రభుత్వం నియమించింది. కామారెడ్డి జడ్పీ సీఈవోగా పని చేసిన చందర్ నాయక్ నిజామాబాద్ సీఈవోగా బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సాయాగౌడ్ జడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు.