Telangana: రైతులను కొందరు తప్పుదోవ పట్టించారు: Minister సత్యవతి రాథోడ్
ABN , First Publish Date - 2022-05-17T19:55:12+05:30 IST
ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే.. రైతులను కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మిర్చి క్వింటాం రూ. 54వేలు పలికిందని, ఎంత
Warangal: ప్రభుత్వం ఆరుతడి పంటలు వేసుకోమంటే.. రైతులను కొందరు తప్పుదోవ పట్టించారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. మిర్చి క్వింటాం రూ. 54వేలు పలికిందని, ఎంత వరి వేస్తే అంత డబ్బు వస్తుందన్నారు. ఇప్పటికైనా రైతులు నూతన విధానాలు అవలంభిస్తూ.. ప్రభుత్వం చెప్పిన పంటలు వేసుకోవాలని సూచించారు.