ఉగ్రవాదుల ఘాతుకం ... సర్పంచ్ కాల్చివేత
ABN , First Publish Date - 2022-04-16T02:01:13+05:30 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా పట్టాన్లోని గోష్బుగ్ ప్రాంతంలో మంజూర్ అహ్మద్ అనే సర్పంచ్పై కాల్పులకు తెగబడ్డారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా పట్టాన్లోని గోష్బుగ్ ప్రాంతంలో మంజూర్ అహ్మద్ అనే సర్పంచ్పై కాల్పులకు తెగబడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తేల్చారు. గడచిన మూడు రోజుల్లో భద్రతా దళాలు నలుగురు లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులను హతమార్చారు.