సానియా జోడీ ఓటమి

ABN , First Publish Date - 2021-03-05T09:31:51+05:30 IST

డబ్ల్యూటీఏ టూర్‌ ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారిణి సానియా మీర్జా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీ...

సానియా జోడీ ఓటమి

దోహా: డబ్ల్యూటీఏ టూర్‌ ఖతార్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత క్రీడాకారిణి సానియా మీర్జా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్‌ సెమీఫైనల్లో సానియా-క్లెపాక్‌ (స్లొవేనియా) జోడీ 5-7, 6-2, 5-10తో రెండో సీడ్‌ మెలిచర్‌ (అమెరికా)-షుయర్స్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో ఓడి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. 

Updated Date - 2021-03-05T09:31:51+05:30 IST