Sangareddy: ఎయిర్గన్ పేలి బాలిక మృతి
ABN , First Publish Date - 2022-03-16T16:12:37+05:30 IST
జిల్లాలోని జిన్నారం మండలం వావిలాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫార్మ్ హౌస్లో ఎయిర్గన్ పేలి బాలిక మృతి చెందింది.
సంగారెడ్డి: జిల్లాలోని జిన్నారం మండలం వావిలాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఫార్మ్ హౌస్లో ఎయిర్గన్ పేలి బాలిక మృతి చెందింది. పిల్లలు గన్తో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని బాలిక మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.