Sangareddy: ఆటో మొబైల్,సర్వీస్ పాయింట్‌లో చోరీ

ABN , First Publish Date - 2021-10-21T13:29:38+05:30 IST

జిల్లాలోని ఆందోల్ మండలం జోగిపేటలో గల గాయత్రి ఆటో మొబైల్&సర్వీక్ పాయింట్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు.

Sangareddy: ఆటో మొబైల్,సర్వీస్ పాయింట్‌లో చోరీ

సంగారెడ్డి: జిల్లాలోని ఆందోల్ మండలం జోగిపేటలో గల గాయత్రి ఆటో మొబైల్&సర్వీక్ పాయింట్‌లో దుండగులు చోరీకి తెగబడ్డారు. దాదాపు ముపై వేల రూపాయల విలువైన వస్తువులు మాయమయ్యాయి. చోరీకి యత్నించిన ఇద్దరు మహిళలను షాప్ ఓనర్ కాపు కాసి పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-21T13:29:38+05:30 IST