సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

ABN , First Publish Date - 2020-07-13T23:36:38+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

సంగారెడ్డి జిల్లాలో ఆందోల్, జోగిపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు

సంగారెడ్డి: జిల్లాలో ఆందోల్ -జోగిపేట కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆందోల్ -జోగిపేట రెవెన్యూ డివిజన్‌లలో కొత్తగా చౌటకూరు మండలం ఏర్పాటు చేయనున్నారు. గెజిట్ నోటిఫికేషన్ జారీ కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2020-07-13T23:36:38+05:30 IST