ఇసుక లారీలు సీజ్‌

ABN , First Publish Date - 2021-04-22T05:44:15+05:30 IST

ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను శిరివెళ్ల మెట్ట వద్ద అదుపులోకి తీసుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ సూర్యమౌళి బుధవారం తెలిపారు.

ఇసుక లారీలు సీజ్‌

శిరివెళ్ల, ఏప్రిల్‌ 21 : ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను శిరివెళ్ల మెట్ట వద్ద అదుపులోకి తీసుకుని సీజ్‌ చేసినట్లు ఎస్‌ఐ సూర్యమౌళి బుధవారం తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన సంపత్‌ కుమార్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Updated Date - 2021-04-22T05:44:15+05:30 IST