టీఆర్ఎస్ను నమ్మే స్థితిలో లేరు
ABN , First Publish Date - 2021-03-15T01:29:36+05:30 IST
రాష్ట్రంలోని ప్రజలు టీఆర్ఎస్ను నమ్మే స్థితిలో
మహబూబ్నగర్: రాష్ట్రంలోని ప్రజలు టీఆర్ఎస్ను నమ్మే స్థితిలో లేరని ఏఐసీసీ సెక్రటరీ సంపత్కుమార్ అన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రజలు, నిరుద్యోగులు, ఉద్యోగాలకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ బండారం బట్టబయలైందని ఆయన పేర్కొన్నారు.