ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర

ABN , First Publish Date - 2021-02-27T06:11:39+05:30 IST

మండలంలోని ఎడ్‌బిడ్‌తండా గుట్టలో వెలసిన సమ్మక్క-సారలమ్మ జాతర శుక్రవారం ముగిసింది.

ముగిసిన సమ్మక్క-సారలమ్మ జాతర
మొక్కులు తీర్చుకుంటున్న భక్తులు

ముథోల్‌, ఫిబ్రవరి 26: మండలంలోని ఎడ్‌బిడ్‌తండా గుట్టలో వెలసిన సమ్మక్క-సారలమ్మ జాతర శుక్రవారం ముగిసింది. చివరిరోజు పెద్దసంఖ్యలో భక్తులు వనదేవలు సమక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో మొక్కులను తీర్చుకున్నారు. అలాగే, మొక్కిన మొక్కులు నెరవేరాలని నిలు వెత్తు బంగారం(బెల్లం)ను అమ్మవారికి సమర్పించుకున్నారు.

Updated Date - 2021-02-27T06:11:39+05:30 IST