నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనాలు నిలిపివేత: ఈవో

ABN , First Publish Date - 2021-03-01T16:34:24+05:30 IST

వరంగల్: నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఈవో రాజేంద్ర ప్రకటించారు.

నేటి నుంచి సమ్మక్క-సారలమ్మ దర్శనాలు నిలిపివేత: ఈవో

వరంగల్: నేటి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్టు ఈవో రాజేంద్ర ప్రకటించారు. మినీ జాతరలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించిన పలువురికి.. కరోనా నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. 21 రోజులు వనదేవత గద్దెల దర్శనాలు నిలిపివేస్తూ ఈవో రాజేంద్ర తెలిపారు.

Updated Date - 2021-03-01T16:34:24+05:30 IST