సీఎంను కలిసిన సమీర్‌ శర్మ

ABN , First Publish Date - 2021-09-13T23:51:30+05:30 IST

ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా

సీఎంను కలిసిన సమీర్‌ శర్మ

అమరావతి: ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను ఏపీ తదుపరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్‌ సమీర్‌ శర్మమర్యాదపూర్వకంగా కలిసారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్ధానంలో తదుపరి సీఎస్‌గా డాక్టర్‌ సమీర్‌ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్‌ మొబిలైజేషన్‌ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సమీర్‌ శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. 

Updated Date - 2021-09-13T23:51:30+05:30 IST