చంద్రబాబును కలిసిన రాయపాటి సాంబశివరావు
ABN , First Publish Date - 2021-09-16T01:14:38+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబుని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబుని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, 2024లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తమ అబ్బాయి, అమ్మాయిలకు గుంటూరులో రెండు సీట్లు కావాలని అడిగానని తెలిపారు. తమ కుటుంబం కోసం సత్తెనపల్లి సీటు అడిగానని రాయపాటి సాంబశివరావు పేర్కొన్నారు.