సీఎం జగన్‌తో ముగిసిన సజ్జల భేటీ

ABN , First Publish Date - 2022-04-09T22:28:40+05:30 IST

సీఎం జగన్‌తో ముగిసిన సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది.

సీఎం జగన్‌తో ముగిసిన సజ్జల భేటీ

అమరావతి: సీఎం జగన్‌తో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ ముగిసింది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేబినెట్‌ కూర్పుపై కసరత్తు జరుగుతోందన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు.లాస్ట్‌ మినిట్‌ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.అన్నివర్గాలకు ప్రాధాన్యత ఉండేలా సీఎం నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.కేబినెట్‌లో మహిళలకు సముచిత స్థానం ఉంటుందని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Updated Date - 2022-04-09T22:28:40+05:30 IST