‘అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనం’

ABN , First Publish Date - 2022-05-25T03:14:00+05:30 IST

‘అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనం’

‘అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనం’

విజయవాడ: అమలాపురం ఘటన కుల దురంహకారానికి నిదర్శనమని కాంగ్రెస్ నేత sailajanath అన్నారు. కొత్త జిల్లా ల పేర్ల గజెట్‌లో చేర్చకుండా ఇప్పుడు మార్చడం వెనుక జగన్ రెడ్డి రాజకీయకుట్ర చేస్తున్నారని ఆరోపించారు. చాలా కాలం నుండి కొనసీమకు డా.బి.అంబేద్కర్, కర్నూల్‌కి దామోదరం సంజీవయ్య పెరుపెట్టాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు ఘోర అవమానం జరిగిందన్నారు. జేఏసీల ముసుగులో దాడులకు పాల్పడ్డ వారిపై తక్షణమే అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వివాదాలకు కేంద్ర బిందువుగా కొనసీమని మార్చడం దురదృష్టకరమన్నారు. 

 

Updated Date - 2022-05-25T03:14:00+05:30 IST