సహృదయ సాహితీ పురస్కారం

ABN , First Publish Date - 2021-08-23T08:22:26+05:30 IST

కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా అందిస్తున్న ‘సహృ దయ సాహితీపురస్కారాని’కి 2019 సంవత్సరానికి బేతవోలు రామబ్రహ్మం రాసిన...

సహృదయ సాహితీ పురస్కారం

కీ.శే. ఒద్దిరాజు సోదరకవుల స్మృత్యంకంగా అందిస్తున్న ‘సహృ దయ సాహితీపురస్కారాని’కి 2019 సంవత్సరానికి బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘శమంతకమణి’ పద్యకావ్యం ఎంపికైంది.  పురస్కార గ్రహీతను రూ.10వేల నగదు, జ్ఞాపిక, శాలువాలతో సహృదయ సంస్థ త్వరలో సత్కరిస్తుంది.

గన్నమరాజు గిరిజామనోహరబాబు


Updated Date - 2021-08-23T08:22:26+05:30 IST