రాజధాని గ్రామాల్లో విషాదం

ABN , First Publish Date - 2020-04-10T19:56:02+05:30 IST

గుంటూరు: పోలీసులు వస్తున్నారనే పరిగెడుతూ ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

రాజధాని గ్రామాల్లో విషాదం

గుంటూరు: పోలీసులు వస్తున్నారనే పరిగెడుతూ ఓ వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపైకి వచ్చిన షేక్ జాఫర్ అనే వ్యక్తి పోలీసులు వస్తున్నారని పరిగెడుతూ కింద పడి మృతి చెందాడు.




Updated Date - 2020-04-10T19:56:02+05:30 IST