పలమనేరులో నరబలి కలకలం
ABN , First Publish Date - 2020-02-20T00:46:13+05:30 IST
పలమనేరులో నరబలి కలకలం సృష్టించింది. గుప్తనిధుల కోసం వ్యక్తిని బలిచ్చేందుకు ముఠా ప్రయత్నించింది. రుయా ఆస్పత్రిలో బాధితుడు గణేష్ చికిత్స
చిత్తూరు: పలమనేరులో నరబలి కలకలం సృష్టించింది. గుప్తనిధుల కోసం వ్యక్తిని బలిచ్చేందుకు ముఠా ప్రయత్నించింది. రుయా ఆస్పత్రిలో బాధితుడు గణేష్ చికిత్స పొందుతున్నాడు. గణేష్ను నరబలి ఇచ్చేందుకు ప్రయత్నించారని బాధితుడి వదిన తెలిపింది. గణేష్ శరీరంపై కత్తులతో నరికిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పింది. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.