నవంబరు 16 నుంచి శబరిమల యాత్ర

ABN , First Publish Date - 2020-08-12T07:32:45+05:30 IST

అయ్యప్ప దర్శనానికి నవంబరు 16 నుంచి భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తారు...

నవంబరు 16 నుంచి శబరిమల యాత్ర

తిరువనంతపురం, ఆగస్టు 11: అయ్యప్ప దర్శనానికి నవంబరు 16 నుంచి భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే కరోనా వైరస్‌ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఉంటేనే భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని, కొవిడ్‌ నిబంధనను కచ్ఛితంగా పాటిస్తామని దేవస్వోం రాష్ట్ర మంత్రి కె.సురేంద్రన్‌ వెల్లడించారు.


Updated Date - 2020-08-12T07:32:45+05:30 IST