నవంబరు 16 నుంచి శబరిమల యాత్ర
ABN , First Publish Date - 2020-08-12T07:32:45+05:30 IST
అయ్యప్ప దర్శనానికి నవంబరు 16 నుంచి భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తారు...
తిరువనంతపురం, ఆగస్టు 11: అయ్యప్ప దర్శనానికి నవంబరు 16 నుంచి భక్తులను శబరిమల ఆలయంలోకి అనుమతిస్తారు. అయితే కరోనా వైరస్ లేదంటూ ధ్రువీకరణ పత్రం ఉంటేనే భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతిస్తామని, కొవిడ్ నిబంధనను కచ్ఛితంగా పాటిస్తామని దేవస్వోం రాష్ట్ర మంత్రి కె.సురేంద్రన్ వెల్లడించారు.