గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-08-14T05:50:49+05:30 IST

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి

కేశంపేట, ఆగస్టు 13: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని పల్లె బ్రదర్స్‌ పల్లె ఆనంద్‌ కుమార్‌, పల్లె బాలీశ్వర్‌లు పిలుపునిచ్చారు. మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వాలీబాల్‌ టోర్నమెంట్‌ పోటీలను ప్రారంభించారు. విజేతలకు స్వాతంత్ర దినోత్సవం రోజున బహుమతులు అందజేస్తామని తెలిపారు. 

Updated Date - 2022-08-14T05:50:49+05:30 IST