రామయ్య సేవలో స.హ చట్టం కమిషనర్
ABN , First Publish Date - 2020-12-06T04:32:28+05:30 IST
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ శంకర్నాయక్ దర్శించుకున్నారు.
భద్రాచలం, డిసెంబరు 5: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని రాష్ట్ర సమాచార హక్కుచట్టం కమిషనర్ శంకర్నాయక్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయం, లక్ష్మీతాయారు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట దేవస్థానం ఇవో శివాజీ, అర్చకులు ఉన్నారు.