దేశంలో హిందువుల బలం తగ్గిపోతోంది: ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , First Publish Date - 2021-11-28T02:06:45+05:30 IST
గ్వాలియర్: దేశంలో హిందువుల సంఖ్య, శక్తి తగ్గిపోతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు.
గ్వాలియర్: దేశంలో హిందువుల సంఖ్య, శక్తి తగ్గిపోతున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చెప్పారు. దేశంలో హిందుత్వ భావన కూడా తగ్గిపోతోందన్నారు. హిందువులు హిందువులుగా కొనసాగలంటే భారత్ అఖండంగా ఉండాలని చెప్పారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.