రేపు ఆదిలాబాద్కు ఆర్ఎస్ఎస్ చీఫ్
ABN , First Publish Date - 2021-02-25T18:22:31+05:30 IST
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేపు జిల్లాకు రానున్నారు. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగపూర్లో మోహన్ పర్యటించున్నారు.
ఆదిలాబాద్: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రేపు జిల్లాకు రానున్నారు. జిల్లాలోని గుడిహత్నూర్ మండలం లింగపూర్లో మోహన్ పర్యటించున్నారు. ఈ సంరద్భంగా సేంద్రీయ సాగు చేస్తున్న రైతులతో ఆర్ఎస్ఎస్ చీఫ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.