కాణిపాక ఆలయానికి రూ.7 కోట్ల విరాళం

ABN , First Publish Date - 2021-02-28T08:58:28+05:30 IST

చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విస్తరణ

కాణిపాక ఆలయానికి రూ.7 కోట్ల విరాళం

ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 27: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విస్తరణ పనుల కోసం ప్రవాస భారతీయుడొకరు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఈవో వెంకటేశు శనివారం తెలిపారు.  

Updated Date - 2021-02-28T08:58:28+05:30 IST