కాణిపాక ఆలయానికి రూ.7 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2021-02-28T08:58:28+05:30 IST
చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విస్తరణ
ఐరాల(కాణిపాకం), ఫిబ్రవరి 27: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విస్తరణ పనుల కోసం ప్రవాస భారతీయుడొకరు రూ.7 కోట్లు విరాళంగా అందించినట్లు ఈవో వెంకటేశు శనివారం తెలిపారు.