జాతీయ రహదారులకు రూ.202 కోట్లు విడుదల: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-10-24T09:38:14+05:30 IST

రాష్ట్రంలో జాతీ య రహదారుల నిర్వహణ, మరమ్మతులకు కేంద్రం రూ.202.3 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

జాతీయ రహదారులకు రూ.202 కోట్లు విడుదల: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జాతీ య రహదారుల నిర్వహణ, మరమ్మతులకు కేంద్రం రూ.202.3 కోట్లు విడుదల చేసిందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 868 కిలో మీ టర్ల  జాతీయ రహదారుల మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించినట్లు చెప్పారు. అనంతరం ఈ నిధులు విడుదలైనట్లు  పేర్కొన్నారు. . 

Updated Date - 2020-10-24T09:38:14+05:30 IST