కడ్తాల్‌లో వరి కొనుగోళ్లలో రూ.20 లక్షలు గోల్ మాల్

ABN , First Publish Date - 2021-07-09T03:43:33+05:30 IST

జిల్లాలోని కడ్తాల్‌లో వరి కొనుగోళ్లలో రూ.20 లక్షల రూపాయల

కడ్తాల్‌లో వరి కొనుగోళ్లలో రూ.20 లక్షలు గోల్ మాల్

నిర్మల్: జిల్లాలోని కడ్తాల్‌లో వరి కొనుగోళ్లలో రూ.20 లక్షల రూపాయల గోల్‌మాల్ జరిగింది. దీంతో పీఏసీఎస్ అధికారులను గ్రామ పంచాయతీలో రైతులు నిర్బంధించారు. అధికారులను పోలీసులు విడిపించారు. 

Updated Date - 2021-07-09T03:43:33+05:30 IST