ఎస్‌వీ బాలమందిరం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

ABN , First Publish Date - 2020-10-19T07:12:58+05:30 IST

తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

ఎస్‌వీ బాలమందిరం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

తిరుమల, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుమలలోని శ్రీవేంకటేశ్వర బాలమందిరం ట్రస్టుకు ఆదివారం రూ.10 లక్షలు విరాళంగా అందింది.

హైదరాబాదుకు చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్లు జగదీష్‌, వీరేంద్ర, వెంకటేశ్వరరావు ఈ విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. 


Updated Date - 2020-10-19T07:12:58+05:30 IST