అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం

ABN , First Publish Date - 2022-01-22T07:04:22+05:30 IST

శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది.

అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షల విరాళం
విరాళాన్ని అందజేస్తున్న హరినాథ్‌, లావణ్య

తిరుమల, జనవరి21(ఆంధ్రజ్యోతి): శ్రీవారి నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.10లక్షలు విరాళంగా అందింది. విశాఖపట్నానికి చెందిన హరినాథ్‌, లావణ్య ఈ విరాళమిచ్చారు. శుక్రవారం తిరుమలలోని దాతల విభాగంలో అధికారులకు ఈ మొత్తానికి సంబంధించిన చెక్‌ను అందజేశారు. 

Updated Date - 2022-01-22T07:04:22+05:30 IST