‘కరోనా’ వైద్యానికి రూ.కోటి విరాళం
ABN , First Publish Date - 2021-05-07T06:28:17+05:30 IST
కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి రూ.కోటి విరాళం అందించారు.
పుంగనూరు రూరల్, మే 6: కరోనా నుంచి ప్రజల ప్రాణాలు కాపాడటానికి రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి రూ.కోటి విరాళం అందించారు. ఈ చెక్కును గురువారం పుంగనూరులో కలెక్టర్ హరినారాయణన్కు అందజేశారు. ఆక్సిజన్తోపాటు మందులు కొనుగోలు చేసి ప్రజలకు వైద్య సేవలు అందించాలని కోరారు.