రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్

ABN , First Publish Date - 2020-09-28T00:46:04+05:30 IST

ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో 9వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్

రెండు మార్పులతో బరిలోకి దిగుతున్న రాజస్థాన్ రాయల్స్

షార్జా: ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మరికాసేపట్లో 9వ మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ప్రత్యర్థి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. రాజస్థాన్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. మిల్లర్‌కు బదులు రాజ్‌పూత్‌కు జట్టులో చోటివ్వగా, జైస్వాల్‌కు బదులు జోస్ బట్లర్ జట్టులోకి వచ్చాడు. పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడుతూ, షార్జా స్టేడియం చిన్నది కావడంతో దానిని సద్వినియోగం చేసుకుంటామని, 200 పరుగులు చేయడానికి ప్రయత్నిస్తామ పేర్కొన్నాడు.

Updated Date - 2020-09-28T00:46:04+05:30 IST