వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు

ABN , First Publish Date - 2022-05-30T02:19:34+05:30 IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా

వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి వద్ద విద్యుత్ స్తంభాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఒకరు చనిపోయారు. మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని ఆసుపత్రి ఎదుట శిశువు బంధువులు ఆందోళనకు దిగారు. 

Updated Date - 2022-05-30T02:19:34+05:30 IST