West Godavari: బైక్ను ఢీకొన్న లారీ..వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2021-10-12T13:24:51+05:30 IST
ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి
పశ్చిమ గోదావరి: ఉంగుటూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా..మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కైకరం వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుండి అత్తిలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.